tag:blogger.com,1999:blog-6017999693079769658.post5365302848474115750..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: సనత్సుజాతీయం (ద్వితీయ భాగం)భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-31608640068684846072016-08-07T13:53:02.509+05:302016-08-07T13:53:02.509+05:30ధృతరాష్ర్రుడు మృత్యువు గురించి సనత్సుజాతీయుల వారిన...ధృతరాష్ర్రుడు మృత్యువు గురించి సనత్సుజాతీయుల వారిని వివరణ నిమ్మని కోరుట.. వారి వివరణను నీదైన శైలిలో చక్కగా విశదీకరించి చెప్పావు భారతీ!..<br /><br />శరీరం నుండి ఆత్మవియోగంతో కలిగే దు:ఖానికే మృత్యువని పేరు.మృత్యువు వలన కలిగే వియోగ దు:ఖాన్ని సహించేందుకు ధృడమైన మనస్సు, ఆత్మవిశ్వాసం, ధైర్యమవసరం. ధర్మానికి ప్రధమ లక్షణం ధైర్యం.<br /><br />పరమాత్మను తెలుసుకొని మృత్యువును దాటాలి - అధిగమించాలి. పరమాత్మ ఆశ్రయం మోక్షదాయకం. ఆతని అనాశ్రయం మరణదాయకం...<br /><br />భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ. శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు. మరణానంతరం జీవాత్మతో ధర్మమొకటే వెళుతుంది...<br /><br />నాకు తెలిసిన రెండుమాటలతో మరోసారి అభినందనలతో....చక్కటి పోస్ట్ ను అందించినందుకు థాంక్యూ.... visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-46291801953816090612016-07-22T22:04:18.080+05:302016-07-22T22:04:18.080+05:30శ్రీ రమణగార్కి, నమస్సులు. మంచి విషయాలను ప్రాచుర్యం...శ్రీ రమణగార్కి, నమస్సులు. మంచి విషయాలను ప్రాచుర్యం లోనికి తెస్తున్నందుకు అభినందనలు. నిజమేనండి...యోగులు తమ కార్యం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోరు. మీకు ఈ పోస్ట్ నచ్చినందులకు ధన్యవాదములు. తదుపరి భాగములు కూడా చదవండి. వీలైనంత క్లుప్తంగానే నా అవగాహన మేరకు వివరిస్తున్నానుభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-87125872863644450502016-07-22T15:48:05.518+05:302016-07-22T15:48:05.518+05:30ఈ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టాను. అంతగా నచ్చడానికి...ఈ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టాను. అంతగా నచ్చడానికి కారణం జనన మృత్యువుల గురించి ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం (నేను మెంబర్.ని) లో కూడా ఏమి చెబుతారంటే.... భగవంతుడి పై నిశ్చయం ఉంటే జీవనం అనిశ్చయం వస్తే మరణం అని. నాలుగున్నర లక్షల మంది ఈ లోకంలో రాబోయే వినాశనానంతరం శరీరాలు నశించకుండా ఉంటాయి వారు యోగ బలం తో తమ ఆత్మకు దగ్గరి ప్రకృతి ఈ శరీరాన్నీ ఇంకా బయట ప్రకృతినీ కూడా సుఖదాయినిగా మారుస్తారు. మిగతా ఇందరు 5 , 7 వందల కోట్లమందీ వినాశనంలో సమసి పోతారు. మిగిలిన నాలుగున్నర లక్షల జనాభాతో కొత్త ప్రపంచం తిరిగి మొదలౌతుందని చెబుతారు. దానికి కావలసిన పద్ధతి పై శ్లోకాల ద్వారా తెలుస్తున్నది కదా...vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-85402886511253929042016-07-22T15:30:49.566+05:302016-07-22T15:30:49.566+05:30యోగులు తమ కార్యం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోరు, అందు...యోగులు తమ కార్యం పూర్తి అవ్వకుండా వెళ్ళిపోరు, అందుకు కావలిసిన అభ్యాసం అంతా పై శ్లోకాల ద్వారా తెలుస్తుంది.vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29637704082707628262016-07-22T15:29:01.826+05:302016-07-22T15:29:01.826+05:30చాలా బాగా వ్రాశారు.చాలా బాగా వ్రాశారు.vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.com