tag:blogger.com,1999:blog-6017999693079769658.post9127480309227238652..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఆలయదర్శనముల, అర్చనల ఆవశ్యకతభారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-39129209340429834662012-04-15T22:46:48.955+05:302012-04-15T22:46:48.955+05:30చాలా చక్కని వ్యాసం ఇచ్చారు
ధన్యవాదములుచాలా చక్కని వ్యాసం ఇచ్చారు<br />ధన్యవాదములుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34823410963872776672012-04-15T10:28:01.000+05:302012-04-15T10:28:01.000+05:30రసజ్ఞ!
మీరు చెప్పింది సత్యేమేనండి. త్రాగే నీటిని ...రసజ్ఞ! <br />మీరు చెప్పింది సత్యేమేనండి. త్రాగే నీటిని భగవంతుడిని తలుస్తూ భక్తిభావంతో తీసుకుంటే అది తీర్ధమౌతుంది. తినే పదార్ధములను పరమాత్మునికి అర్పిస్తూ ఆరగిస్తే అదే ప్రసాదమౌతుంది. చేసే క్రియలన్నీ ఈశ్వరార్పణ చేస్తూ సాక్షిగా నిలిస్తే అది ముక్తిత్వం అవుతుంది. చక్కటి వివరణ ఇచ్చారు. మీకు నా ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-31536732035568562342012-04-15T08:43:12.450+05:302012-04-15T08:43:12.450+05:30చక్కని వ్యాసాన్ని అందించారండీ! బాగుంది. అయితే ఇక్క...చక్కని వ్యాసాన్ని అందించారండీ! బాగుంది. అయితే ఇక్కడ మీరు చెప్పిన నైవేద్యం విషయం ఇది నేను కూడా విన్నాను కానీ దానికి ఇంకా చాలా వివరణలు విన్నాను. వాటిల్లో నేను నమ్మేవి :<br />ౣ. మనం ఏమి వండుకున్నా వంటరిగా తినకుండా పది మందికి పెట్టి తినాలి అంటారు. అది అలవాటు చేయడానికే ఈ నైవేద్యం అన్న పద్ధతిని ప్రవేశ పెట్టారు అని నా అభిప్రాయం.<br />౨. వంట చేయటం అంటే ప్రాణ హింస జరుగుతుందిట. బహుశా అందులో ఉన్న సూక్ష క్రిములు మొదలయిన వాటిల్లో రకాలు కావచ్చును. మనము కనుక అలా జీవులని చంపిన దానిని తినేయటం అంటే శవాలని భక్షించటమే! అందువలన మనం దీనిని (ఆ వండిన పదార్ధాన్ని) దేవునికి నివేదన చేస్తాం అనగా ఈ ప్రాణులని నాకు తెలిసి, కావాలని చంపలేదు కాని నా బ్రతుకు తెరువు కోసం నేను బ్రతకడం కోసం చేసిన పని కనుక నన్ను క్షమించు అని వేడుకొని ఆయనకి పెడతాం. ఎప్పుడయితే సర్వం ఆ జగన్నాధునికి సమర్పిస్తామో అపుడు అది శవాల భక్షం కాక ప్రసాదం (భగవంతుడు రుచి చూసినది కనుక) అవుతుంది.<br />౩. భోజనం చేయటమనే ప్రక్రియ అంటే హోమం చేసినట్టే. దీని గురించి రాస్తే పెద్ద టపా అయిపోతుంది కనుక ఇక్కడితో ఆపేస్తా.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com