tag:blogger.com,1999:blog-6017999693079769658.post3422028404294865827..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైందీ ???భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-13003481465368632602019-01-11T14:33:44.076+05:302019-01-11T14:33:44.076+05:30తల్లీ భారతి,
వందనం.
మీరు దయతో ముందుమాట రాసిన నా ఇ....తల్లీ భారతి,<br />వందనం.<br />మీరు దయతో ముందుమాట రాసిన నా ఇ.బుక్ మాతా నాస్తి పితా నాస్తి ఈ రోజు కినిగెలో ప్రచురింపబడింది ఈ కింది లింక్ లో చూడగలరు. <br />http://kinige.com/kbook.php?id=9251<br />sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-9909028910654167702018-12-28T14:13:48.294+05:302018-12-28T14:13:48.294+05:30మహా మృత్యుంజయ మంత్రాన్ని పరమేశ్వరుడు శుక్రాచార్యుల...మహా మృత్యుంజయ మంత్రాన్ని పరమేశ్వరుడు శుక్రాచార్యులకుపదేశ్ంచాడనీ , ఈ మంత్రాన్నే మృతసంజీవినీ మంత్రమంటారనీ , దీన్నుపయోగించే మృత్యుముఖంలోని రాక్షసులను బ్రతికించేవాడనీ పురాణకథనం . <br />మంత్రమంటే వాచ్యార్థం రహస్యం . పైన పెద్దల వివరణలతో<br />ఏకీభవిస్తూనే , ఇందులో ఇంకేదైనా తంత్రం ఉందేమో అనే కోణంలో కూడా ఆలోచన చేసి , అది మానవ అభ్యుదయానికి ఉపయోగ పడుతుందేమో విబుధులు వివేచన<br />చేయవలసి ఉంది .<br />వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-13997081633700760332018-12-28T08:39:52.292+05:302018-12-28T08:39:52.292+05:30_/\__/\_sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-73737129406886825692018-12-27T21:47:15.076+05:302018-12-27T21:47:15.076+05:30ఇప్పుడే ఈ పోస్ట్ చూసాను.
రెండురోజుల క్రితం వచ్చిన ...ఇప్పుడే ఈ పోస్ట్ చూసాను.<br />రెండురోజుల క్రితం వచ్చిన పార్వార్డ్ మెసేజ్ ఇది.<br />ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు<br />'త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది.<br />వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుకమివ బంధనం’లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.<br />అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. <br />పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.<br />వయసు పడమటికి వాలేటప్పటికి, ప్రతి మనిషీ పసివారి మాదిరే తాను నిర్మించుకొన్న జీవితంపై పట్టు వదిలించుకోవాలి. తుది పిలుపు చెవిన పడేవరకు వదులుగా ఉంచుకోవాలి. ఆ సమయం రాగానే, దోసపండు మాదిరే పాత చిహ్నాలేవీ మిగలకుండా ప్రపంచం అనే తీగ నుంచి విడిపోగలిగిన స్థితికి రావాలి. పసిపిల్లల ధోరణిలోనే ‘మరో గుడి కట్టుకుందాంలే’ అన్నంత ధీమాతో ఈ శిథిలాలయాన్ని నిర్మూలనకు వదిలేయాలి.<br />సునాయాసంగా మరణించాలని కోరుతూ చేసే ప్రార్థనను పెద్దలు ‘మృత్యుంజయ మంత్రం’గా ప్రకటించడం ఓ విశేషం! ఆ రహస్యం బోధపడితే, మృత్యువును ఆహ్వానించగల స్థితికి మనిషి చేరుకోగలడు. మృత్యువును జయించడం అంటే- చావు లేకుండాపోవడం కాదు... మృత్యుభీతిని జయించడం!<br />ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. <br />‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థి తి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు.<br />మనుషులందరూ దానికి అర్హులే! ... srinivasa murty chittamuriRamaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-67774791553433230622015-02-17T13:01:14.603+05:302015-02-17T13:01:14.603+05:30శైలజగారు!
ధన్యవాదములు.
చక్కటి ప్రశ్న వేశారు. ఈ త...శైలజగారు! <br />ధన్యవాదములు. <br />చక్కటి ప్రశ్న వేశారు. ఈ త్రివేణి సంగమం గురించి మా మాస్టారుగారు చక్కగా వివరించారు. ఆ వివరణ వీలైనప్పుడు తదుపరి టపా లో తెలుపుతాను. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-37812761160086232592015-02-16T11:02:26.917+05:302015-02-16T11:02:26.917+05:30భారతీగారు, మీ వివరణ బాగుంది. కాకపోతే త్రివేణి సంగమ...భారతీగారు, మీ వివరణ బాగుంది. కాకపోతే త్రివేణి సంగమం అంటే గంగ యమున సరస్వతి నదుల సంగమం అని తెలుసు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి వచ్చాం. ఎక్కడో అలహాబాద్ లో ఉన్న సంగమమును మన దేహనాడులతో పోల్చారు. దీని గురించి మరికాస్త వివరణ ఇవ్వగలరా?<br /> శైలజnoreply@blogger.com