tag:blogger.com,1999:blog-6017999693079769658.post7145602953897073801..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: "పుస్తకం దేవోభవ"భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-60732373032041830482021-01-07T12:18:48.457+05:302021-01-07T12:18:48.457+05:30🌼🌼 అధ్యయనం 🌼🌼
ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శక...🌼🌼 అధ్యయనం 🌼🌼<br /><br />ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు... లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు. ప్రతి జీవితం ఎలా జీవించాలో, జీవించకూడదో తెలియజేసే ఒక పాఠం అవుతుంది.<br /><br />నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలేగానీ... ఏదో ఒకటి నేర్చుకునేఅవకాశం ఎప్పుడూ ఉంటుంది.<br /><br />పుస్తక పఠనం ద్వారా ఎంత నేర్చినా, మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు.<br /><br />ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. నాన్ననుంచి క్రమశిక్షణ, అమ్మనుంచి సందర్భోచిత నాయకత్వ లక్షణాలు, మామ్మనుంచి మనశ్శక్తి, తాతయ్యనుంచి అప్పగింతలు, తోబుట్టువుల నుంచి క్షమ, మరపు... ఎన్నో నేర్చుకోవచ్చు. <br /><br />మనిషి కళ్లు తెరిచిన దగ్గర్నుంచీ నేర్వదగ్గ పాఠాలు బోలెడు.<br /><br />మీరా నుంచి భక్తి, హనుమ నుంచి సమర్పణ భావం, సంకల్పబలం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో పట్టువిడవని సాధన... ప్రతి జీవితం జ్ఞానసముపార్జనకు అద్భుత అవకాశం కల్పిస్తుంది. మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచడమనేది కీలకం, లోపల అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి.<br /><br />ఎవరినుంచైనా, దేనినుంచైనా, ఏ పరిస్థితిలోనైనా నేర్చుకోవడమన్నది విడవకూడదు. చాలామందిలో<br />పాఠశాల రోజులతోనే నేర్చుకోవడం ఆగిపోతుంది. అటువంటి బతుకు నిరక్ధంగా తయారవుతుంది.<br /><br />మనిషిలో శక్తిసామర్థ్యాలు పెరగాలంటే, ఆరోగ్యంగా<br />ఎదగాలంటే అధ్యయనం జీవితాంతం సాగాలి. అది శ్వాసతీసుకోవడములా, తుదిక్షణాల వరకు నిలవాలి. ఆటపాటల్లో మునిగితేలే పిల్లల్ని చూస్తే వర్తమానంలో జీవించడమంటే ఏమిటో బోధపడుతుంది.<br /><br />ఎదురయ్యే సంఘటనల నుంచి గ్రహించేదంతా అనుభవం అవుతుంది. అది పరిపక్వతను పెంచుతుంది. ప్రాముఖ్యం లేని సంఘటనలు సైతం అద్భుతమైన అవకాశాలై జీవితంలో గొప్ప అనుభవాలుగా నిలుస్తాయి. ఎందరికో మార్గదర్శకం అవుతాయి. <br /><br />కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు అవగతమవుతుంది. మనిషికి... పరిపక్వతకు ఒక అడుగు తక్కువలో ఉందన్న విషయం. పరిస్థితులకు తలకిందులైపోయి, చెదిరిపోయి, ఉద్విగ్నతకు లోనై నిరుత్సాహపడితే నేర్చుకునేది ఏమీ లేకపోగా అవే పరిస్థితులు పునరావృతమవుతుంటాయి.<br /><br />జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది. ఆ తరవాతే పాఠం నేర్పుతుంది. కొందరికి నెలలు, ఏళ్లు పడితే... మరికొందరికి జీవితకాలం సరిపోదు. అనుభవాలు రకరకాలు. జయాపజయాలు, మంచి చెడులు, అనుకూల ప్రతికూలాలు... ప్రతి అనుభవం ఒక పరీక్షే. అవన్నీ నేటి నుంచి ఎలా ఉండనుందో తెలియని రేపటికి తీసికెళ్ళేందుకు మనిషిని సిద్ధం చేయడం కోసమే. తాను చేసే పొరపాట్లవల్ల మనిషి లోతైన పాఠాలు నేర్చుకుంటాడు. అపజయాలు గుర్తుండిపోయే పాఠాలు నేర్పుతాయి. విజయం ప్రేరణనందిస్తే, పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తుంది. మనిషి పొరపాట్లకు మానసికంగా చలించిపోతే 'రేపు' కొత్తగా ఉండదు. బతుకు భారమనిపిస్తుంది.<br /><br />జీవితం ఒక ఆట. లెక్కకు మించిన అవకాశాలను, సవాళ్లను దారిపొడుగునా.విసురుతూనే ఉంటుంది. పట్టుదల ఉంటే వాటినందుకుంటూ జీవితాన్ని మెరుగుపరచుకుంటూ మనిషి ముందుకు సాగిపోగలుగుతాడు.<br /><br /><br />శ్రీరామ జయ రామ జయజయ రామ<br />శ్రీరామ జయ రామ జయజయ రామ<br />శ్రీరామ జయ రామ జయజయ రామ<br /><br />సేకరణ:- వాట్సప్జోగరావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-45377097423569066992017-02-15T23:16:12.680+05:302017-02-15T23:16:12.680+05:30అన్యగామి గారు,
ఆధ్యాత్మికజిజ్ఞాసపరులు శాస్త్రములన...అన్యగామి గారు, <br />ఆధ్యాత్మికజిజ్ఞాసపరులు శాస్త్రములన్నియూ చదవాల్సిన అగత్యం లేదు. సారాతిసారములను గ్రహించి నిత్యజీవితమున అనుష్టించిన చాలును, ముక్తులు కాగలరని శాస్త్రం చెప్తుంది. <br /><br />యావానర్ధ ఉదపానే సర్వతస్సంప్లుతోదకే / తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః // అన్న గీతలో శ్లోకమునకు శ్రీ రామానుజులవారు చక్కగా ఇలా వ్యాఖ్యానించిరి - దప్పిక గలవానికి మహాతటాకమునగల జలమంతటితోను ప్రయోజనం లేదు, కొంచెం నీరు చాలును. ఆకలిగలవానికి లోకంలోని అన్నమంతయూ భుజించనక్కరలేదు, సరిపడ తినిన చాలును. రోగి అన్ని ఔషదములు తినబనిలేదు, సరైన ఔషధంను చక్కగా సేవించిన చాలును. అట్లే వివేకవంతునకు సమస్త వేదాలలోను బ్రహ్మప్రాప్తికి అవసరమైన ఏకొన్ని సాధనలనో చక్కగా అనుష్టించి, అనుభూతమొనర్చుకొనిన చాలును. తక్కిన కామ్యకర్మాదులన్నిటితో అతనికి ప్రయోజనమేమియునులేదు. వేదములయందు అనేక మంత్రములు, ఉపాసనలు, కర్మలు చెప్పబడినప్పటికిని భవరోగము నశించి మోక్షదామము చేరుటకు సాధకునకు ఏ ఒక్క మంత్రమో, ఉపాసనయో, ధ్యానమో సక్రమముగ అనుష్టించిన చాలును. <br /><br />పై టపాలో నావార్ధీ హి భవేత్తావత్ ... <br />అన్న ఉత్తరగీతలో శ్లోకమునకు అర్ధం... నదిని దాటేంతవరకే పడవ అవసరం. దాటేక అవసరంలేదు. అలాగే శాస్త్రాలు ఆత్మజ్ఞానం పొందేవరకే అవసరం. అటుపై అవసరం లేదని. <br />ఈ శ్లోకమునకు సద్గురు మహర్షి మళయాల స్వాములవారు వ్యాఖ్యానించిన వాక్యాలే కొత్తగా విన్నానని మీరు ఉదహరించిన వాక్యాలు. లోతుగా ఆలోసిస్తే మహర్షి మాటల్లో సత్యం అవగతమౌతుంది. <br /><br />కొన్నిచోట్ల అదేపనిగా శాస్త్ర అధ్యయనం తగదని, కొన్నిచోట్ల ఆత్మానుభూతి / బ్రహ్మానుభూతి కలిగేంతవరకు శాస్త్ర అధ్యయనం అవసరమని శాస్త్రాలు తెలుపుతున్నాయి. <br />ఎన్నెన్ని చదువుతారు? సత్యంను గ్రహించి నీవెవరివో తెలుసుకునే సాధన చేయు అని ఓప్రక్క బోధిస్తూ, త్రిపురా రహస్య జ్ఞానఖండసారం, భగవద్గీత తదితర గ్రంధాలు చదవండి అని ఎందుకు మహర్షులు చెప్తున్నారు... ఏమిటిదని ఆలోచిస్తే, అర్ధమౌతుంది - ఏ ఇద్దరి ఆలోచనలు, అవగాహనలు, తత్త్వాలు ఒకేలా ఉండవు. కొందరు సత్యాన్ని గ్రహించి, మనస్సును మచ్చిక చేసుకొని త్వరగా మాయలో పడక పరిపక్వత సాధిస్తారు. కొందరు సత్యంను గ్రహించిన, మనస్సును జయించలేక మాయలో పడిపోతుంటారు. అందుకే సాధకుల మనఃస్థితిని బట్టి కొందరికి సత్యాన్ని సూటిగా చెప్పి గమ్యంకు చేరిస్తే, కొందరికి మాయలో పడిపోకుండా సరళంగా అంచెంచెలుగా తెలుపుతుంటారు. అందుకు తగ్గ సూచనలు, పుస్తక పఠనాలు గురించి వివరిస్తుంటారు. <br /><br />మీ ఆసక్తులు చదివి, అవసరం లేనప్పటికీ, ఎందుకో ఇలా మరింత వివరణ ఇవ్వాలనిపించింది. <br />మీకు మనసార ధన్యవాదములు. <br /><br />భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-70775714255424460992017-02-15T19:25:46.440+05:302017-02-15T19:25:46.440+05:30అజ్ఞాత గారు,
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. అజ్ఞాత గారు, <br />మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-61151911525010348272017-02-15T19:12:37.138+05:302017-02-15T19:12:37.138+05:30వేద,
నీ చక్కటి స్పందనకు మనసార ధన్యవాదములు వేద, <br />నీ చక్కటి స్పందనకు మనసార ధన్యవాదములు భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-3667466426166620652017-02-15T04:56:00.737+05:302017-02-15T04:56:00.737+05:30Samaadhaanalu labhinchaayi konni sandehaalaku.
Sar...Samaadhaanalu labhinchaayi konni sandehaalaku.<br />Sarvadaa kruthgu<br />Nuraalini.<br /><br /><br /><br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-56630319376787406862017-02-14T23:09:22.023+05:302017-02-14T23:09:22.023+05:30"శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది ద..."శాస్త్రమను ఓడలేనిచో సంసారసాగరం దాటలేం. నది దాటిపోయిన వారికి పడవ అవసరం లేదు.<br />అలాగని, ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి పడవను త్యజించి వెళ్ళడు. పడవను పదిలపరుస్తాడు. ఎందుకనగా ఆవల నుండు జనులను మరల దాటించుటకది అవసరం. ముక్తులైనవారులలో ఇతరులు తరించవలెనన్న సద్భుద్ది ఉంటుంది. అందుచే బద్ధులను విముక్తి చేయదలంచు ముక్తులైన జీవన్ముక్తులు తమ జీవితాంతం వరకు శాస్త్రాధ్యాయనుష్టానములను ఆచరించుకొనియే యుందురు."<br /><br />పైన వాక్యాలు నేను క్రొత్తగా విన్నవి. మహాగురువుల సందేశాన్ని బాగా అందించారు.అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-7212136507232006982017-02-14T14:54:33.280+05:302017-02-14T14:54:33.280+05:30"పుస్తకం దేవోభవ" బహుబాగుంది భారతీ! ఉత్తమ..."పుస్తకం దేవోభవ" బహుబాగుంది భారతీ! ఉత్తమ గ్రంధాలను చదవడం వలన మన బుద్ధి వికసించి మనలో ఉన్న లోటుపాట్లను గుర్తిస్తాము. సత్కర్మలు ఆచరించాలనే సంకల్పం కలుగుతుంది. అందరియందు సమభావంతో సద్భావనతో ఉండాలన్న సదాశయం కలుగుతుంది. జ్ఞానాన్ని అందరికీ అందించగలుగుతాము. అందుకే గ్రంధ పఠనం అనేది ఉత్తమ సాధన.... చక్కటి విశ్లేషణ...నైస్ పోస్ట్ రా.... visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com